మోడీ 2.0 లో 27 లక్షల కోట్లు ఆవిరి? ప్రత్యామ్నాయం ఏంటి మరి?
మామూలుగానే భారత ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం గా ఉంటూ కుక్కతోక తలిగి కూలిపోయే పందిరిలా ఉంటుంది.. అలాంటిది తాజా మహమ్మారి, ప్రపంచంతో పాటూ భారత్ నీ కబళించడం తో ఇక పందిరి కూలడం తో పాటూ లక్షల మంది బ్రతుకులు రోడ్డున పడ్డాయి.. అయితే ఈ పరిస్థితి నుండి గట్టెక్కడానికి కేంద్రం నానా యాతనా పడుతోంది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...