వైకల్యం ఆమెకు అడ్డుకాలేదు..
గోల్డ్ మెడల్ సాధించేవరకూ విశ్రమించలేదు..
అయినా అందరూ అదే ప్రశ్న ఎందుకడుగుతారో?
మానసి గిరిష్ చంద్ర జోషి రియల్ స్టోరీ..
జీవితంలో అంగవైకల్యం ఎదురైనా ఆమె ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. ఆమె పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. అనుకోకుండా ఎదురైన విషాదాన్ని ధైర్యంగా ఎదిరించి, జీవితంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించారు. తనకు ఇష్టమైన బ్యాట్మింటన్లో రాణించారు. చివరికి వరల్డ్ ఛాంపియన్ షిఫ్ మహిళల సింగిల్స్ విభాగంలో బంగారు పతకం సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆ మహిళామణి పేరు మానసి గిరిష్ చంద్ర జోషి.... ఆమెకు జీవితంలో ఎదురైన విషాదం నుండి అందుకున్న విజయం వరకూ జరిగిన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...