మలయాళ స్వామికి
ఆపేరెలా వచ్చింది?
కాలినడకన దేశమంతా చుట్టారు
ఆధ్యాత్మిక సేవతో పాటు సంఘసేవ..
ఆయన అనుష్టాన వేదాంతాన్ని ప్రచారంచేసి, స్త్రీలకూ దీక్షనిచ్చి, కులానికి ఏమాత్రం ప్రాధాన్యతనివ్వని యోగిపుంగవులు. వేదాంత ప్రచారానికి ఎంత ప్రాముఖ్యత నిచ్చారో సంఘ సంస్కరణకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. ఆయనే మలయాళ స్వామి. ఆయన చేపట్టిన కఠోర దీక్ష, ఆయన అనుసరించిన జీవన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...