తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ జరిగే సుప్రభాత సేవలో స్వామివారికి గోక్షీర నివేదన, నవనీత హారతి కూడా జరుగుతాయి. ఇవి మహంతు హాథీ రాంజీ మఠం నుండే వస్తాయి. ప్రతి సంవత్సరం ఆలయంలో జరిగే ఉగాది, శ్రీరామనవమి, దీపావళి ఆస్థానం, బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా హాథీ రాంజీ మహంతు మఠం తరఫున శ్రీవారు హారతులందుకుంటారు. మఠం ప్రతినిధులకు శఠారి మర్యాదలు కూడా జరుగుతాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆ మహంతు హాథీ రాంజీ ఎవరు ? ఆయనకు ఆలయంలో ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు కలిగింది? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...