మునుపటి వీడియో లో మహా భారతమునకు సంభందించిన కొన్ని ఆశక్తికర కధనాలను చర్చించాం.. ఇప్పుడు శ్రీక్రిష్ణుడు శిశుపాలుడిన్ని వధించిన కారణం ఏమిటి? ద్రౌపది క్రిష్ణుడికి మధ్య జరిగిన సంఘటన లో నిజమెంత? శకుని నిజంగా అంత పగ, ప్రతీకారాలతో రగిలిపోయాడా? గాంధార్ రాజ్యం పై భీష్ముడు దండెత్తాడా? ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...