తనను విమర్శించే నీలం సంజీవరెడ్డిని
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో....
ఇందిర జీవితంలో కఠోర నిర్ణయాలు..
1941లో భారత స్వాతంత్య్ర సంగ్రామం ఉధృత రూపం దాలుస్తున్నది. బ్రిటీష్ ప్రభుత్వంతో తాడో-పేడో తేల్చుకోవాలని సమరయోధులు భావిస్తున్నారు. ఆ తరుణంలో విదేశాల్లో విద్య నభ్యసిస్తున్న జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా ప్రియదర్శిని స్వదేశానికి తిరిగొచ్చారు. తల్లి కమలా నెహ్రూ మరణించిన తర్వాత ఇందిర ఆక్స్ఫర్డ్ లో చేరారు. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం స్విట్జర్లాండులో చికిత్స కొరకు వెళ్ళాల్సి వచ్చినప్పటికీ, ఆక్స్ఫర్డ్లో వున్నన్నాళ్ళు, బ్రిటీష్ లేబర్ పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్గా కూడా పనిచేశారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...