భారత దేశం ఎటుపోతోంది? అంతా అవినీతి మయం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి అనేక ఆశలతో మోడీ ప్రభుత్వాన్ని గద్దెపై కూర్చోబెట్టారు సగటు భారతీయులు.. అయితే మోడీ గవర్నమెంట్ విధానాలు చూసిన కొందరు ఆర్ధికవేత్తలు "ఇది మేమెక్కడా చూడలేదు" అంటూ కళవరపడుతున్నారు.. అందుకు తాజా ఉదాహరణే ఎల్ ఐ సీ వాటాలు విక్రయానికి దేశ ఆర్ధిక శాఖ చూపెడుతున్నసాకులు.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...