ఆ మధ్య కొన్ని నెలల పాటూ తెలుగు మీడియా లో ఎక్కడ చూసినా లలితా జ్యెవెలర్స్ కి సంభందించిన యాడ్ కనిపిస్తూ ఉండేది.. అందులో ఒక గుండు బాస్ ప్రత్యక్ష్యమై "డబ్బులు ఊరికే రావు" అనే నినాదంతో తన సంస్థ అందించే బంగారు ఆభరణాలను ప్రమోట్ చేస్తూ వీక్షకుల మనసుల్ని కట్టిపడేశాడు.. ఆయన ఎంతో నమ్మకంగా, నిజాయితీగా, ధైర్యంగా చెప్పిన ఆ నాలుగు మాటలకే లలితా జెవెలర్స్ షాపులు కస్టమర్లతో నిండిపోయేవి అంటే అతిశయోక్తి కాదు.. ఆ రోజుల్లో ఆ యాడ్ ఒక సరికొత్త సునామీ స్రుష్టించింది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...