తెలుగువారి అమూల్య సంపద
బ్రిటన్కు చేరేవరకూ...
ఆసక్తకర
కోహినూర్ కహానీ
ప్రపంచంలోనే మేటి వజ్రంగా చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్న ‘కోహినూర్’ తమదంటే తమదని దాయాదులైన భారత్, పాక్ వాదులాడుకుంటుండగా... దానిపై సర్వహక్కులూ తమవేనని, దాన్ని ఎవరికీ తిరిగి ఇచ్చేదిలేదని బ్రిటిష్ ప్రభుత్వం తేల్చిచెబుతోంది. అనేకానేక అపోహలు, వింతగొలిపే విశ్వాసాలు, మరెన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ మేలుజాతి వజ్రంపై తరచూ ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...