కరోనా మహమ్మారి దేశం లో ప్రవేశించక ముందు పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, ఇ-కామర్స్ సంస్థల ఆఫర్ల కారణంగా.... దేశంలోని కిరాణా, రిటైల్ దుకాణదారుల వ్యాపారం తగ్గిపోయింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వీధుల్లో ఉండే కిరాణా దుకాణాలకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు ఈ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు, కిరాణా షాప్ల ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు వివిధ కంపెనీలు ప్రయత్నాలను వేగవంతం చేశాయి. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...