సుసంపన్న భారతదేశాన్ని ఏకధాటి పైకి తీసుకు వచ్చి, భారత ఖండాన్ని ఒకే దేశంగా పరిపాలించిన రారాజు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి భారత దేశంలో మొట్టమొదటి సారిగా డిసెంట్రలైజ్డ్ ఆర్ధిక వ్యవస్థను అమలుపరచిన ధీరుడు, అతడే చంద్రగుప్త మౌర్యుడు. అసలు ఎవరు ఈ చంద్రగుప్త మౌర్యుడు ? భారతదేశం పై ఇతడి ప్రభావం ఏమిటి ? మౌర్య సామ్రాజ్యం ఎలా ఏర్పడింది ? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఎప్పుడో కాల గర్భంలో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు ఆ వాస్తవాలను న్యూస్6జి సంకలనం చేసి బయటకు తీసుకువస్తుంది. అసలు చరిత్రలో చంద్రగుప్త మౌర్యుడు స్థానం ఏమిటనేది వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...