పర్యావరణ పరిరక్షణ పై ప్రజలకు నానాటికీ ఆశక్తి కనుమరుగవుతున్న వేళ సముద్రం లో నీటి చుక్కలాగా కోట్ల మందిలో ఒకరు దీనిపై శ్రద్ద పెడుతున్నారు.. కొన్నేళ్ళుగా స్వీడన్ కు చెందిన ఒక గ్రెటా అనే బాలిక పర్యావరణం కలుషితమై మనిషి మనుగడకే ముప్పును గుర్తు చేసి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం స్రుష్టించిన విషయం తెలిసిందే. ట్రంప్, పుటిన్ మొదలైన నాయకులకే ఈ బాలిక సవాల్ విసిరి, విమర్శనాస్త్రాలు సంధించి ప్రపంచాన్ని తట్టి నిద్ర లేపింది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...