పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ కాళ్ళ కింద నలిగిపోయిన శ్రామిక జీవుల నెత్తురు చెపుతోంది వారు ఎవరోనని…! మానవ సమాజాల వర్గ పోరాట సమూహాలు చెప్తాయి వారు ఎలాంటి వారని .. ! రెపరెప లాడే ఎర్ర జెండా చెపుతోంది చేసిన త్యాగ ఫలితం ఏంటని.. ఇంతకి వారు ఎవరు ? అతడే శ్రమ జీవుల చిహ్నం “కార్ల్ మార్క్స్”. “పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప” అని నినదించిన ధీరుడు. మార్క్స్ చెప్పిన ఈ మాటలు నేటికి మననెత్తుటిని మరిగిస్తున్నాయి. మార్క్స్ జన్మించి దాదాపు 200 వందల సంవత్సరాలు గడిచింది, అయినా వారి మాటలు - రాతలు ఇప్పటికీ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నాయి. అసలు “కార్ల్ మార్క్స్” ఎవరు ? వారు ఏం సాధించారు ? మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...