మరింత వణించనున్న 2021?
కాలజ్ఞానంలో కఠోర విషయాలు
పొంచివున్న కరోనా పర్యవసానం
ఈఏడాది... అంటే 2020...కరోనాదెబ్బకి ప్రపంచమంతా విలవిలలాడిపోయింది. ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక వ్యవస్థ నిలువునా కుప్పకూలిపోయింది. ప్రపంచంలోని అన్నిరంగాలూ అతలాకుతలమయ్యాయి. సామాన్యుడు మొదలుకొని ధనవంతుని వరకూ అందరి జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎలాగైతేనేం.. కాలంతో పాటు ఈ సంవత్సరం ముగుస్తున్నవేళ... కొత్త సంవత్సరం సమీపిస్తున్న తరుణంలో అందరిలో కరోనా టీకాతో జీవితాలు బాగుపడుతాయన్న ఆశలు నెలకొన్నాయి. అయితే మన అంచనాలన్నీ తప్పని, రాబోయే సంవత్సరం ఇంకా భయంకరంగా ఉండబోతున్నదనే సంకేతాలు ఇప్పటికే వెలువడ్డాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...