కాజల్ అగర్వాల్ పెళ్ళి చేసుకోబోతోందనే విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈ విషయం పై మరికొన్ని ఆశక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి..
పెళ్ళి మాత్రం ముంబై లో జరుగుతుండగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా హైదరాబాద్ లో రెసెప్షన్ ఉండబోతుందని సమాచారం..
అక్టోబర్ 30, 2020 న ముంబై లో ఒక బిజినెస్ మ్యాన్ గౌతం కిచులు తో కాజల్ అగర్వాల్ వివాహం జరగబోతోంది.. ఆమె చెల్లికి ఇప్పటికే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...