గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే..
జ్యోతిరావు గోవిందరావు ఫులే 1827 ఏప్రిల్ 11 నుండి 1890 నవంబరు 28 మధ్యకాలంలో భారత దేశ చరిత్రలో చిరస్తాయిగా నిలిచిపోయే అధ్యాయాన్ని లిఖించారు.. సమాజం లో అసమానతలపై పోరాటం లో భాగంగా ఆయన అనుభవించిన కష్టాలు ఏమిటి? బ్రాహ్మణుల అహంకారం పట్ల ఎలాంటి వైఖరి తీసుకున్నారు? ఆయన సతీమని సహకారం ఎలా ఉండేది? డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కి పూలే "గురువు" ఎలా అయ్యారు? గాంధీజీ కన్నా దశాబ్దాల క్రితమే పూలే భరతమాత గడ్డపై మహాత్ముడుగా ప్రజలచేత ఎందుకు ప్రశంసించ బడ్డాడు? ఇలాంటి ఎన్నో ఆశక్తికర అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...