భారతదేశ స్వత్రంత సమరంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత పోరాటం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒంటి చేతితో పద్నాలుగు మందిని మట్టు బెట్టిన ధీర వనిత ఆమె. శత్రువు వెన్నులో వొణుకు పుట్టించిన లక్ష్మీబాయి మరణం ఆ తరువాత జరిగిన, మారణహోమం చరిత్రలో నెత్తుటి మరకగా మిగిలిపోయింది. 1858 జూన్ 17 లో గ్వాలియర్ యుద్దంలో పోరాడిన లక్ష్మీబాయి తనతో పాటు తన బిడ్డయిన దామోదర్ రావును కూడా యుద్దరంగానికి తీసుకువెళ్ళింది. పట్టుమని ఐదు ఏళ్ళు కూడా లేని ఆ పసి బాలుడు ఝాన్సీ వీపు పై వుంటూ యుద్దాన్నిచూసాడు. బ్రిటిష్ పాలకులు దొంగ దెబ్బ తీయడంతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి భరతమాత ఒడిలోకి శాశ్వతంగా ఒరిగిపోయింది... మరి ఆమె యుద్ధభూమికి తీసుకువచ్చిన బాలుడు ఏం అయ్యాడు ? దామోదర్ కూడా యుద్ధంలోనే మరణించాడా, లేదా బ్రతికి వున్నాడా ? అసలు లక్ష్మీబాయి దామోదర్ ని యుద్ధానికి ఎందుకు తీసుకువెళ్ళింది ? అసలు ఆ యుద్దానికి గల కారణం ఏమిటి ? ఈ ఆశక్తికరమైన విషయాలు ఒకసారి చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...