భారత్ మార్కెట్లో
చైనా కంపెనీల వాటా ఎంత?
చైనా బజార్ బ్యాన్ సాధ్యమేనా? భారతదేశంలో చాలా రంగాలలో చైనా కంపెనీలు తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొన్ని రంగాలలో 70 నుంచి 75 శాతం వరకూ చైనా భాగస్వామ్యమే ఉంది. ఫార్మా, స్మార్ట్ఫోన్లు, టెలివిజన్ సెట్లు, సోలార్ ప్యానెళ్లు మొదలైన విభాగాల్లో 90 శాతం మేరకు చైనా వస్తువులే దిగుమతి అవుతున్నాయి. భారతదేశంలో టెలివిజన్ మార్కెట్ విలువ 25 వేల కోట్లు. స్మార్ట్ టీవీల విభాగంలో చైనా కంపెనీలు 42 నుంచి 45 శాతం మేరకు వాటాను కలిగి ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనదేశంలో చైనా ఉత్పత్తులను పూర్తిగా బ్యాన్ చేయడం సాధ్యమేనా?
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...