ఏంజిలోనా జోలీ
యువరాజ్ సింగ్..
మనీషా కొయిరాలా..
గౌతమి..
క్యాన్సర్ను జయించారిలా...
ఆత్మవిశ్వాసం, ధైర్యం, వైద్యం కలగలిస్తే కేన్సర్ను ఓడించడం కష్టం కాదంటున్నారు వారు. మరణం అంచులదాకా వెళ్లి మృత్యువుతో ధైర్యంగా పోరాడి జీవితకాలాన్ని దిగ్విజయంగా పెంచుకున్న వీళ్లంతా మిగతా వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారి విజయగాథలతో పాటు క్యాన్సర్కు సంబంధించిన పలు విషయాలను ఈ వీడియోలో చూద్దాం....
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...