ఈ 8 హెల్త్ ఇష్యూస్ ని నిర్లక్ష్యం చేస్తే రిస్క్ లో పడినట్లే!
నేటి రోజుల్లో ఆరోగ్యం పై శ్రద్ద బొత్తిగా ఉండట్లేదు కొంతమందికి.. డబ్బున్న వాడు అతిగా తింటున్నాడు .. డబ్బు లేని వాడు ఏది పడితే అది తింటున్నాడు.. మధ్యతరగతి వాడు హడావిడిగా తింటాడు లేదా పని ఒత్తిడితో అసలే తినడం లేదు.. ఇదీ నేటి జీవిత చిత్రం.. అయితే మీరు ప్రమాదం లో పడబోతున్నారా లేదా అనేది ఈ వీడియోలో ఇచ్చిన వివరాల ఆధారంగా బేరీజు వేసుకుని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టండి.. జీవితాన్ని కాపాడుకోండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...