దేశంలో సంప్రదాయ ఇంధన వనరుల వినియోగం రోజురోజుకు పెరుగుతుండడంతో ముడి చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వినియోగం విపరీతంగా పెరగడంతో కాలుష్యం కూడా నానాటికి పెరుగుతూ వస్తుంది. దేశంలో ఎక్కడా ముడిచమరు నిక్షేపాలు లేకపోవడంతో, భారత్ ఇతర దేశాలు పై అధికంగా ఆధారపడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా కేంద్రం అడుగులు వేస్తూ వస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ పెద్దలు పునరుత్పాదక ఇంధన వనరుల పై దృష్టిసారించారు. ముఖ్యంగా సంప్రదాయ విద్యుత్ వాడకాన్ని తగ్గించి సౌర, పవన్ విద్యుత్ తదితర కొత్తతరం ఇంధన వనరుల వాడకానికి కేంద్రం ఆసక్తి చూపుతున్నది. ఇప్పుడు అదే దిశగా రైతులను సైతం మార్చేందుకు పూనుకుంది. దీనిలో బాగంగా కేంద్రం “కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్” పథకాన్ని ప్రకటించింది. ఈ కుసుమ్ పధకం ద్వారా రైతుల్లో సౌర శక్తి వాడకాన్ని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...