జనరిక్ మెడిసిన్ షాపులను ఏర్పాటు చేసి, తక్కువ ధరకే అమ్మడం అనేది ఈ బిజినెస్ ఐడియా..
దేశంలో లాక్ డౌన్ అమలు పరిచిన తర్వాత చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. అయతే మెడికల్ ఆదారిత సేవలు మాత్రం కోనసాగాయి. ముఖ్యంగా మెడికల్ షాప్స్ కు పూర్తి స్థాయిలో మినహాయింపు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మందుల ఆధారిత కంపెనీలు లాభాల బాటలో దూసుకుపోయాయి. గత కొన్ని ఏళ్ళుగా జెనరిక్ ఔషదాల వ్యాపారం లాభసాటిగా ఉంది. ఇక్కడ తక్కువ ధరకే మెడిసిన్ దొరకడం, క్వాలిటి విషయంలో ఖచ్చితత్వం ఉండటంతో జెనరిక్ ఔషదాలకు ప్రజలలో ఆధరణ రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం జెనరిక్ ఔషద కేంద్రాల్లో మార్చిలో 42 కోట్లు వ్యాపారం జరగగా, ఏప్రిల్లో ఈ వ్యాపారం పుంజుకొని 52 కోట్లతో లాభాలలో దూసుకుపోతుంది. అన్నింటికి మించి ఈ వ్యాపారం ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...