మొదట ప్రపంచ యుద్దాన్ని ఏకే 47లు శాసించగా, రెండవ ప్రపంచం యుద్దాన్ని అణుబాంబులు సమూలంగా మార్చేశాయి. ఒక దేశ బలబలాను ను నిర్ణయించేది అణు శక్తే. అయితే భారత్ ఆశయం అణుశక్తి మాత్రమే కాదు, అణుశాంతి కూడా... అటువంటి గొప్ప ఆశయంతో ఏర్పడిందే భాభా అణు పరిశోధనా కేంద్రం. బాబా అణు పరిశోధనా కేంద్రం, భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పరిశోధన సంస్థలలో ఒకటి. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...