ఆ దేశంలో కార్లకన్నా సైకిళ్లే ఎక్కువ
భోపాల్, విజయవాడ, రాజమండ్రి, విజయనగరంలో సైకిల్ ప్రియులు
సైకిల్ సవారీ ఎప్పుడు ప్రారంభమైంది?
సైకిల్ పేదవాడికి సవారీ అయితే... ధనవంతునికి ఫిట్నెస్ ప్రదాయిని. మారుమూల పల్లెల్లో ప్రతీ ఇంట్లో ఓ సైకిల్ ఉండటం మామూలే. స్కూలుకు వెళ్లేవారికి సైకిల్ ఉంటే పెద్దలకు ఊరట. రవాణా ఖర్చులు తగ్గడమే అందుకు కారణం. అందుకే వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లును ఇస్తామంటాయి. ఒడిశా, బీహార్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, యూపీ తదితర రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు అమలయ్యాయికూడా....ఇంతటి ప్రాధాన్యత కలిగిన సైకిల్ పుట్టుపూర్వోత్తరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...