కాలాలు హైజాక్ పర్యావరణ వినాశనం ఇదే కాలుష్య భూతం గడచిన వందేళ్ల కాలంలో భూమి సగటు ఉష్ణోగ్రత 0.85 డిగ్రీ సెల్సియస్ వరకు పెరిగింది. 2000 ఏడాది మొదలుకొని ఇప్పటివరకూ ఏ ఏటికాయేడు అత్యధిక ఉష్టోగ్రతల రికార్డులు నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. అకాల వర్షాలు, వరదలు, పంట దిగుబడులు తగ్గడం, అంటు వ్యాధులు, తెలియని కొత్త వ్యాధులు చోటుచేసుకోవడం... మొదలైనవన్నీ మానవులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో పెరుగుతుంటే భూమిపై మనిషి మనుగడ మరింత కష్టంగా మారనుంది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...