రూపాయికే విమాన ప్రయాణం
నేరవేరిన భారతీయుల కల
జీఆర్ గోపీనాథ్ జీవిత గాథ..
ఆయన భారతదేశంలోని ప్రజలకు అత్యంత చౌకగా విమాన ప్రయాణ సేవలను అందించారు. దీంతో విమాన ప్రయాణం గురించి కలలుగంటున్నవారంతా ఆకాశంలో ప్రత్యక్షంగా విహరించారు. 28 ఏళ్ల వయసులోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన ఆయన యువతకు స్ఫూర్తిదాయకునిగా నిలిచారు. ఆయనే ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్... ఆయన జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...