రాజభోగాలు తృణప్రాయం ధర్మాచరణే ఘనయోగం బుద్ధుని జీవితం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో పలు నాగరిక దేశాల్లో సంచలనాత్మక పరిణామాలు సంభవించాయి. పాత విలువలు, వ్యవస్థలు, విశ్వాసాలపై నిరసన ప్రారంభమై, వీటికి వ్యతిరేకంగా మహోద్యమాలు మొదలయ్యాయి. ఈ శతాబ్దంలోనే గంగానదీ తీరంలో ఎంతోమంది మతాచార్యులు ఆవిర్భవించారు. వైదిక మతాన్ని వ్యతిరేకించే సంప్రదాయ వ్యతిరేకులు క్రమంగా బలపడసాగారు. సామాజిక దురాచారాలు, అవినీతి, అక్రమాలు, దోపిడీ సామాజిక వ్యత్యాసాలు వంటి అనర్థాలపై జరిగిన ఈ పోరాటాలు కొత్త విలువల ఆవిర్భావానికి ప్రజలను చైతన్యవంతులను చేయడానికి దోహదం చేశాయి. సరిగ్గా ఇదే సమయంలో బౌద్ధమతం ఆవిర్భవించింది. దీనిని గౌతమబుద్దుడు స్థాపించారు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...