పరిపాలన ఎప్పుడూ ధర్మం, న్యాయం, సత్యం అనే ధర్మాలపైనే ఆధారపడి ఉండాలి
ప్రజలు భరించగలిగినత వరకే పన్నులు విధించాలి
గరుడ పురాణంలో
వెలుగులోకి
రాని నీతి సూత్రాలు
గరుడ పురాణం అనగానే అందరూ అదేదో చదవకూడని గ్రంథమని భావిస్తారు. అయితే ఈ గ్రంథంలో చావుపుట్టుకల విషయాలతో పాటు మనిషి నీతి వంతమైన ప్రవర్తనకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇంతేకాదు ఈ గ్రంథంలో అనేక అమూల్యమైన విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...