ఆయన జాతీయోద్యమంలో పాల్గొని, తెలుగునాట పల్లె పల్లెల్లో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శంఖారావం పూరించారు. ఉద్యమ గేయ సాహిత్యంతో ప్రజలను ఉర్రూతలూగించారు. చివరివరకూ అదే బాటలో ఉంటూ, తదేక దీక్షతో ప్రజలను ఉద్యమ పథాన నడిపించారు. ఆయనే తొలి తెలుగు జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ... ఆ మహనీయుని జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...