మనం ఇప్పటి వరకు మనం అనేక సంప్రదాయ ఇంధన వనరులు అయిన బొగ్గు,చమురు,సహజ వాయువు,జలవిధ్యుత్ శక్తి మరియు అణుశక్తి పై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తువస్తున్నాం. అయితే సహజ వనరులు క్షీణించడంతో అనేక దేశాలు సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడ్డాయి. ముఖ్యంగా సౌరశక్తి, పవన శక్తి, బయోగ్యాస్ వంటి పున: స్థాపిత ఇంధన వనరులను సమకూర్చుకుంటున్నాయి. గత దశాబ్ద కాలంలో సౌర పలకలు మరియు పవన క్షేత్రాల ధరలు భారీగా తగ్గాయి. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...