అమెరికా, రష్యా, ఐరోపా దేశాల దోపిడీ విధానాన్ని వ్యతిరేకించి, స్వతంత్ర సంగ్రామమే తన చివరి శ్వాసగా, వందేమాతర నినాదంతో భారతీయుల నెత్తుటిని మరిగించిన ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. గాంధీ-నెహ్రు వంటి నాయకులూ ఆహింస వాదాన్ని తలకెత్తుకున్న సమయంలో, సాయుధపోరాటమే భరతమాత భానిస సంకెళ్ళను త్యజించగలదని విశ్వసించిన పోరాటయోధుడు. శత్రువుకు వెన్ను చూపని ఈ వీరుడి మరణం మాత్రం ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ చిక్కు ముడిగానే మిగిలిపోయింది. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయారని కొంత మంది ప్రకటించగా, మరికొంత మంది ఆ ప్రమాదం నుంచి బోస్ ప్రాణాలతో బయటపడ్డారని బలంగా విశ్వసించారు. అసలు బోస్ మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఒక వేళా బోస్ మరణించి ఉంటే వారిని హతమార్చింది ఎవరు ? అంతుపట్టని ఈ ప్రశ్నల వెనుక ఉన్న అసలు నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...