విద్యార్థులకు శుభవార్త.. 1.75 లక్షల మందికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు!
లాక్ డౌన్ కారణంగా భారతదేశం లో విద్యారంగం ఎలాంటి పరిస్తితులను ఎదుర్కొంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు అన్నీ మూత పడ్డాయి. అనేక పరీక్షల్ని సైతం రద్దు చేశారు. మరికొన్నింటిని నిరవధికంగా వాయిదా వేశారు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...