ప్రతి వ్యాపారంలో లాభాలు -నష్టాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అసలు నష్టాలే లేని ఒక వ్యాపారం ఉందటే మీరు నమ్మగలరా? కానీ ఉంది, అదే ఫుడ్ బిజినెస్. ఈ వ్యాపారం ద్వారా దేశంలో ప్రతి రోజూ 70 నుండి 80 కోట్ల వరకు టర్నోవర్ అవుతుంది. ఇతర వ్యాపారాలతో పోల్చితే ఫుడ్ బిజినెస్ చాలా వరకు లాభాలను చేకూరుస్తుంది. దీనికి ప్రధాన కారణం మన దేశ జనాభా. మన దేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. జనాభా ఆధారిత దేశంలో ఆహార వ్యాపారం అత్యధిక లాభాలను తెచ్చిపెడుతుంది. జనాభా పెరిగితే వారికి సరిపడే ఆహార ఉత్పత్తులు కూడా పెరగాలి. అందుకే భారత్ లో ఫుడ్ బిజినెస్ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. న్యూస్6జి ఇది వరకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను అందించే అనేక స్టార్టప్ ఐడియాలను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇదే దారిలో నేడు కూడా తక్కువ ఖర్చుతోనే అధిక లాభలను పొందే ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...