అది పురాణ గాథలతో ముడిపడివున్న వారధి. రెండు దేశాలను కలుపుతూ సముద్రంపై నిర్మించిన రహదారి. నీటిలో తేలియాడే రాళ్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారని ఇతిహాసాలు చెబుతున్నాయి. దీనిని నమ్మేందుకు మన మనసు అంగీకరించకపోయినా, అక్కడ లభ్యమైన రుజువులు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. ఈ వారధి గురించి పురాణాల్లో చెబుతున్న విషయాలు వాస్తవమో, కాదో తెలుసుకునేందుకు ఈరోజుకీ ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. అంతుచిక్కని రహస్యాలను తనలో ఇముడ్చుకున్న ఆ వారధే... రాముడు నడయాడిన రామసేతు. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...