2018 అధికారిక లెక్కల ప్రకారం భారతదేశ మొత్తం జనాభా 135 కోట్లు. ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన ఒకే ఒక్క దేశం భారత్ మాత్రమే. ఇతర దేశాలతో పోల్చితే భారత్ విభిన్న లక్షణాలను కలిగి వుంది . ముఖ్యంగా సాంస్కృతిక &వారసత్వ సంపద భారతీయుల ప్రాధమిక వనరులు. భారత్ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ మరియు మధ్య భారతదేశం అనే ఐదు ప్రాంతాలుగా విభజించబడి ఉంది. ఇందులో ఉత్తర, దక్షిణ భౌగోళిక ప్రాంతాలు అతి ముఖ్యమైనవి. నేడు మనం ఉత్తర మరియు దక్షిణ భారత్ మధ్యగల ముఖ్యమైన తేడాలను చూద్దాం . మా ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించడం కాదు. ఆ రెండు ప్రాంతాలలో ఉన్న భౌగోళిక, రాజకీయ మరియు ప్రజల ఆహారపు అలవాట్ల గురించి వివరించడం మాత్రమే. అందుకే దయచేసి ఎవరు వ్యక్తిగత ఆరోపణలు మరియు విధ్వేషాలను రేచ్చేగోట్టేల వ్యాఖ్యలు చేయవద్దని కోరుకుంటున్నాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...