కరోనా టీకా పంపిణీలో సవాళ్లు
భారత్లో సగం మందికి టీకాలు వేసేందుకు చాలా ఏళ్లు పట్టే అవకాశం.. పేర్కొన్న వైద్య నిపుణులు..
వ్యాక్సీన్ల తయారీ విషయంలో భారత్ ఒక పవర్హౌస్. మన దేశంలో పెద్దఎత్తున టీకాలు వేసే కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. ప్రపంచంలోని 60 శాతం టీకాలు ఇక్కడే తయారవుతుంటాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా ప్రపంచంలో పదికిపైగా అతిపెద్ద టీకా తయారీ సంస్థలకు భారత్ నిలయం. మరి కరోనా టీకా దేశంలోని అంతమందికీ చేరుకోవడంలో తలెత్తే ఆటంకాలు, ఈ ప్రక్రియలకు ఎన్నాళ్లు పడుతుందనే అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...