మహమ్మారి ధాటికి ప్రపంచం దేశాలు గడగడ వణికిపోతున్నాయి. ఇక ఇండియాలో పరిస్థితులు కూడా చేధాటి పోయాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్ లేక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. పాజిటివ్ వచ్చి ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్తే ఆస్తులు అమ్ముకోవలిసిందే. చాలా మందికి “ఇ హెల్త్ ఇన్సూరెన్స్” పాలసీలు ఉన్నా, ఇన్సూరెన్స్ కంపెనీలు – హాస్పిటల్స్ మధ్య సమన్వయలోపంతో ఈ ఇన్సూరెన్స్ పాలసీలు అటకెక్కాయి. దీనితో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయిన ఐఆర్డీఏఐ, ప్రత్యేకంగా మహమ్మారి కోసమే రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను తెచ్చేందుకు అనుమతించింది. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...