వీరంతా చావులేనివారే!
ఏమి చేస్తే చిరంజీవులయ్యారు?
ప్రస్తుత కరోనా కాలంలో ప్రతీరోజూ చావుల గురించి వింటున్నాం. ఇటువంటి వార్తలు విని మన మనసు బండబారిపోతోంది. మరి చావుకు అతీతమైన స్థితి ఏదైనా ఉందా? అలాంటిదే ఉంటే ఎలా ఉంటుంది? అటువంటి స్థితికి మనం చేరుకోగలమా? పురాణాల్లో మృత్యుంజయుల గురించిన ప్రస్తావన ఉంది. మరి వారెవరు? వారు ఎలా మృత్యుంజయులుగా మారారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...