చాణక్య నీతి సూత్రలలో మరి కొన్ని 21 వ ఎపిసోడ్ లో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గుడి ప్రాంగణం లో పాపిని, నలుగురిచేత ఓయబడుతున్న శవాన్ని, తల్లి వడిలో శిశువును మంచి శకునాలుగా పరిగణించాలి.. వాల్లని దూరం నుండి చూడడమే ఒక గ్నానోదయం కలిగించే విషయం.. ఎందుకంటే అవి మన ప్రపంచం లోని వింతని, సత్యాన్ని ప్రతిబింబిస్తాయి.. మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవి తోడ్పడతాయి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...