చాణక్య నీతి సూత్రలలో మరి కొన్ని 19 వ ఎపిసోడ్ లో భాగంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక వ్యక్తి హ్రుదయం లో దేవుడు నివసిస్తే, అతడు కఠినమైన నిష్టలు చేయడం వల్ల, పుణ్యక్షేత్రాలకు వెల్లడం వల్ల, కొత్తగా కలిగే లాభమేమీ లేదు.. ఎప్పుడైతే ఒక వ్యక్తి నిజాయితీకి, సత్ప్రవర్తనకి మారుపేరుగా నిలుస్తాడో, అప్పుడే అతడి హ్రుదయం, పుణ్యక్షేత్ర మంత పవిత్రంగా మారుతుంది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...