చాణక్యనీతి పన్నెండో ఎపిసోడ్ లో మరిన్ని జీవిత సత్యాలు తెలుసుకుందాం..
బాగా డబ్బున్న మరియు శక్తివంతులుగా పేరున్న వారితో శత్రుత్రం పెట్టుకోవడం మంచిది కాదు... బ్రాహ్మణులతో పోట్లాడడం ప్రమాదకరం.. సద్బ్రాహ్మణుడికి కోపం తెప్పిస్తే వంశం మొత్తాన్నీ శపిస్తాడు.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...