నిరుద్యోగులారా! ఉద్యోగం కోసం ఇక ఎదురుచూడొద్దు... మోదీ సర్కారు ఇచ్చే రుణంతో వెంటనే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టండి.. ఆదాయం లక్షల్లో ఉంటుంది.. ఇక దూసుకుపోండి...
భారత దేశం లో లాక్ డౌన్ కి ముందే నిరుద్యోగ సమస్య విళయ తాండవం చేస్తుండేదని అందరికీ తెలుసు.. ఇక లాక్ డౌన్ వచ్చాక "ఉన్న ఉద్యోగాలు" కూడా పోయాయి.. దీంతో ఉపాధి అవకాశాల కోసం ఎంతోమంది యువకులు ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం "ఉపాధి" కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగుల కోసం కంపెనీలలో ఉద్యోగాలు కల్పించే అవకాశం తక్కువగా ఉండడం తో ఆర్థిక సహాయం చేయడం ద్వారా స్వయం ఉపాధి కల్పించే పలు పథకాలు కేంద్రం చేపట్టింది.. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...