చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవిత చరిత్ర :
“నిలువ నీడ లేకుండా పోయిన తెలుగు సరస్వతిని ఆహ్వానించి, తన బంగళాలో ఒక సాహిత్య పర్ణశాల ఏర్పరచి, ఆ వాగ్దేవిని నిండు ముత్తైదువ లాగా నడయాడేటట్లు చేయగలిగాడు బ్రౌన్” అని తెలుగు పండితులచే కొనియాడబడిన అతడు బ్రిటిష్ సంతతికి చెందిన వాడు.. ఆంగ్లేయులు భారతీయులను హీనాతి హీనంగా చూస్తున్నా ఆకాలంలో బ్రౌన్ మాత్రం, అంతలా తెలుగు తల్లికి ఎలా దగ్గర కాగలిగాడు? తెలుగు రాష్ట్రాలకు ఆయనకు ఉన్న బంధం ఏమిటి? తెలుగు వారే, సరస్వతీ దేవిని నిర్లక్ష్యం చేస్తున్న ఆ కాలంలో, “బ్రౌన్” ను ఆ చదువుల తల్లే అక్కున చేర్చుకుందా? ఇలాంటి ఆశక్తికర అంశాలు వెంటనే తెలుసుకుందాం పదండి..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...