అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం..
శోకాన్ని తప్పించుకునే ఉపాయం, నిజమైన వ్యవసాయం..
మనుషులను మార్చే బుద్ధుని బోధనలు..
మానవాళి ఎదుర్కొంటున్న అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఇటువంటి ఉత్పాతాలు తప్పవు. ఈ విషయమై గౌతమ బుద్ధుడు ఏనాడో హెచ్చరించాడు. శోకం లేని జీవితం లేదని, దానిని తప్పించుకునే ఉపాయాన్నీ చెప్పాడు. అంతటితో ఆగని బుద్దుడు తాను చేసే వ్యవసాయం గురించి కూడా వివరించాడు.... రండి... ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం....
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...