బుద్ధుడి విగ్రహం పక్కనే
ఆసనస్థితిలో ఉన్న స్త్రీమూర్తి శిల్పం
బౌద్ధులు శక్తి స్వరూపిణిగా పూజించే తార
బొజ్జనకొండపై ఏక శిలలతో నిర్మితమైన స్తూపాలు
తెలుగునేలపై బౌద్ధ ఆరామాలు
‘బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి’ అంటూ ధర్మబోధ చేసే బౌద్ధులకు ఒకప్పుడు తెలుగునేల ముఖ్య కేంద్రంగా ఉండేది. తెలుగు నేలపై పదుల సంఖ్యలో బౌద్ధ స్థూపాలు, వందల సంఖ్యలో విగ్రహాలు లభించాయి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట పురావస్తు పరిశోధనల్లో, తవ్వకాల్లో బౌద్ధం ఆనవాళ్లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...