దక్షిణాదిపై బీజేపీ కన్ను
తమిళనాట భిన్న రాజకీయాలు
హిందీ వ్యతిరేకత ఎక్కడికి దారితీయనుంది?
2024 లోక్ సభఎన్నికలు వచ్చేనాటికి బిజెపి దక్షిణాదిలో బలపడాలని ఎత్తుగడలు రచిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో అది అధికారంలో ఉంది. తెలంగాణలో గణనీయంగా బలపడుతోంది. కేరళలో శబరిమల అంశాన్ని తనకు అనుకూలంగా మలచుకుని లబ్ధిపొందే విషయంలో తెలివిగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఏడిఎమ్కె పొత్తు ఈ దిశలో మంచి అవకాశాన్ని ఇస్తున్నదని తెలుస్తోంది.
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...