ఒకప్పుడు దొంగతనాలు చేయాలంటే కత్తులు, గన్నులు పట్టుకునే వారు, కానీ నేడు దోపిడి అనే పదం కార్పోరేట్ వ్యవస్థ అనే ముసుగులో దర్జాగా తిరుగుతుంది. నీరవ్ మోడీ, విజయ్ మాల్య వంటి ఆర్ధిక నేరస్తులను చూసిన తరువాత డబ్బును కొల్లగొట్టడం ఇంత సులభమా అని మనకు అనిపించవచ్చు.వీళ్ళద్దరూ కలిసి దాదాపు ౩౦ వేల కోట్లతో విదేశాలకు పారిపోయి, బ్యాంకులకు పంగ నామాలు పెట్టారు. అయితే మీకు తెలుసా! ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఆర్ధిక కుంభకోణం విలువ 15 బిలియన్ డాలర్లు. ఈ కుంభకోణం మొత్తం విలువ భారతదేశ జిడిపి కంటే 10 రెట్లు ఎక్కువ. అసలు ఏమిటా ఆ ఫైనాన్షియల్ స్కాం ? 15 బిలియన్ డాలర్లను ఎవరు కొట్టేసారు? ఇప్పుడు చూద్దాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...