భగవానునితో అనుభవాలు..
రమణునిలో సుబ్రమణ్య స్వామి..
పరిగెత్తించే మాయ..
టెంకాయ కప్పు..
తన కాళ్లను ఒత్తుకుంటే పుణ్యమా?
గురుబోధ లేకుండానే, ఆధ్యాత్మిక సత్యాలను దర్శించిన అన్వేషి ఆ మహర్షి.... ‘నేను’ అనే మాట మీద దృష్టిని పెట్టండి చాలు, మాయ తెరలు తొలగిపోతాయని సూచించిన జ్ఞాని. తన 16వ ఏట మరణానుభవం కలిగిన దగ్గర్నుంచీ, నేనులోనే లీనమైపోయిన మహనీయుడు. 1896 మొదలు, ఐదు దశాబ్దాలకు పైగా తిరువణ్ణామలైలో ఆశ్రయం పొందిన మౌన స్వామి... ఆయనే భగవాన్ రమణ మహర్షి. ఆ మహనీయుని చెంత కాలం గడిపిన భక్తుల అనుభవాలు అక్షర రూపం దాల్చి, వివిధ పుస్తకాల్లో దర్శనమిచ్చాయి. వాటిలో కొన్ని మీకోసం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...