అత్యంత ప్రఖ్యాత భారతీయ మహర్షులలో శ్రీ రమణ మహర్షి ఒకరు. తన పదహారవ ఏటనే ఆయన ఆధ్యాత్మిక జాగృతిని అనుభూతి చెందారు. పవిత్ర అరుణాచల పర్వతం దిశగా పయనించారు. అక్కడ అయన చుట్టూ ముక్తి కోసం తపించే సమాజం ఏర్పడింది. ఈ నాటికీ ప్రపంచమంతటా లక్షలాది మంది అయన బోధనలతో ప్రేరణ పొందుతున్నారు. రమణుల బోధనలోని ఆణిముత్యాలను తెలుసుకుని ముక్తిమార్గం దిశగా అడుగులు వేద్దాం...
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...