దేశాన్ని కుదిపేసిన కేసు! దోషులెవరూ లేరు!! అదేంటి? #అయోధ్య స్పెషల్ స్టోరీ
భారతదేశంలో మతానికి ఉన్న గుర్తింపు మరి ఏ దానికి ఉండి ఉండదు. ప్రతి వ్యక్తి తన ఆలోచనలకు ఆధారంగా ఓ మతాన్ని స్వీకరించడం, దానిని అవలంబించడం కొనసాగుతూ వస్తుంది. అందుకే భారత్ అంటేనే విభిన్న సంస్కృతుల, మతాల కలయిక. మతాలకు ప్రార్ధనా మందిరాలు చిహ్నాలు వంటివి. అటువంటి ప్రార్థనా మందిరాలను కూల్చివేయడం ముమ్మాటికి తప్పు. భారతదేశ చరిత్రలో రావణకాష్టంలా రగులుతున్న మూడు సమస్యలు ఇదివరకు ఉండేవి. మిగిలిన అంశాలు వీడియోలో తెలుసుకుందాం..
భవిష్యత్తులో గొప్పవారికి, జ్ఞానులకీ గౌరవం లోపిస్తుంది. నైపుణ్యం ఉన్నవారికి అవమానాలు జరుగుతాయి. ఆరు సమాధానాల్లో కళ్లకు కట్టినట్టు భవిష్యత్ చూపించిన బ...
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ "సద్గురు" గా పేరొందారు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా ఫౌండేషన్... ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా తదిత&zw...